యాదగిరిగుట్టలో రూ. 99.55 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. […]

ఉపాధి హామీని కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటి న్యూస్): ‘వి బి జి రాంజీ’ పథకాన్ని రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా […]

స్వయం ఉపాధితో ఎస్సీ కుటుంబాల అభివృద్ధి లక్ష్యం

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ […]

ధాన్యం కొనుగోలు కేంద్రాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల […]

బెస్ట్ అవైలబుల్ స్కీంలో దళిత విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించాలి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): బెస్ట్ అవైలబుల్ స్కీం కింద దళిత విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో మరిన్ని సీట్లు కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం […]

మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలను కే పి జి హెచ్ ఎస్ బొట్టుగూడ లాగా అభివృద్ధి చేయాలి

తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ […]

సుందరయ్య నేటి తరానికి ఎంతో ఆదర్శం

ఘనంగా 41వ వర్ధంతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 19. (డిగ్నిటీ న్యూస్). స్వాతంత్ర సమరయోధులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఎంతో […]

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

రబీలో రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొంటాం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం- రాష్ట్ర […]

జనాభా గణనకు సహకరించాలి: మేయర్, కలెక్టర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న జనాభా గణన గృహ జాబితా నమోదు ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్ బుర్రి […]

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని […]

Translate »