బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాచమడుగు బ్రదర్స్ డిమాండ్ నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): ఒక ప్రముఖ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై సీనియర్ […]
Category: Political
గడుపూటి నారాయణస్వామికి ఘన సన్మానం
దివ్యాంగుల సంక్షేమానికి గుర్తింపుగా పదవి మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో కేక్ కటింగ్ కూటమి ప్రభుత్వానికి ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ కృతజ్ఞతలు నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా, నంద్యాల […]
నల్లగొండ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్). నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండా […]
దళితులపై జగన్ పాలనలో దాడులు పెరిగాయి: టిడిపి
నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్ఎండీ […]
బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు
వెంగళరెడ్డిపేటలో ఘనంగా ఎద్దుల పోటీలు.. క్రీడాకారులకు శుభాకాంక్షలు బండిఆత్మకూరు, మే 13 (డిగ్నిటి న్యూస్): గ్రామీణ క్రీడలు పౌరుషానికి, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నాయకులు, నంద్యాల 38వ వార్డు ఇంచార్జి తాటికొండ […]
సోషల్ మీడియాలో ప్రశ్నించారని బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి
కేతేపల్లి: రాజకీయ కక్షలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశ్నించినందుకు గాను అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ […]
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య […]
దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి
డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి అని డిసిసి అధ్యక్షులు పున్న కైలాస నేత […]
నల్లబెల్లిలో ఓంకార్ శతజయంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ
నల్లబెల్లి, మే 9 (డిగ్నిటి న్యూస్): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ‘అసెంబ్లీ టైగర్’ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని ఎంసీపీఐ(యు) మండల కమిటీ పిలుపునిచ్చింది. […]
బుడగ జంగాల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం
బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు నంద్యాల, మే 9: బుడగ జంగాల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని బేడా బుడగ […]
