బస్సు ఎక్కుతూ హఠాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి..!

కొలిమిగుండ్ల, మే 28 (డిగ్నిటి న్యూస్): కొలిమిగుండ్ల బస్టాండ్ ఆవరణలో బనగానపల్లి బస్సు ఎక్కుతుండగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన దారం దేవ భూషణ్ అనే వ్యక్తి గురువారం హఠాత్తుగా కిందపడిపోయారు. స్థానికులు, ప్రయాణికులు వెంటనే […]

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, తుఫాన్ ఢీ

శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం – దోర్నాల ప్రధాన ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకకు చెందిన ప్రైవేటు తుఫాన్ వాహనం దోర్నాల వైపు వస్తుండగా, ఆదోని […]

లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత

మేడ్చల్-మల్కాజిగిరి, మే 26 (డిగ్నిటి న్యూస్): షామీర్‌పేట్ మండల తహసీల్దార్‌, కార్యనిర్వాహక న్యాయాధికారి, సంయుక్త ఉప-నమోదుదారుగా పనిచేస్తున్న సుచరితను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వ్యవసాయ భూమి వినియోగ మార్పు దరఖాస్తుల […]

పట్టణంలో 10 బృందాలు, కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

నల్లగొండ డి.ఎస్.పి.కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు,నార్కోటిక్ దాల్ తో కలిసి సుమారు 2500 మంది పోలీసు అధికారులు సిబ్బంది పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు, 46 […]

కోదాడ హైవేపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

కోదాడ, మే 24 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 […]

పాణ్యం చెంచు కాలనీలో 11 మంది బైండోవర్

పాణ్యం, మే 20 (డిగ్నిటి న్యూస్): పాణ్యం చెంచు కాలనీలో గతంలో నాటుసారా కేసుల్లో పట్టుబడిన 11 మంది పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి […]

గోవిందపల్లి మెట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామరాజనపల్లె రోడ్డువైపు వెళ్తున్న పెద్దసిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను […]

కంటైనర్ లారి కిందపడి వ్యక్తి మృతి

నల్లగొండ, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ శివారులోని చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ లారీ ద్విచక్ర […]

యాగంటి మలుపు వద్ద ప్రమాదం: వృద్ధురాలి మృతి

బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి […]

ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు

ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ […]

Translate »