నంద్యాల, మే 26 (డిగ్నిటి న్యూస్): పిరమల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆపరేషన్ మేనేజర్ (BOM) వై. కృష్ణ వేధింపుల వల్లే కార్యాలయ బాయ్ సాంబశివుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ […]
Category: Issues
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్లను నెట్టుకుంటూ నిరసన నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 26 .(డిగ్నిటీ న్యూస్).పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం నుండి క్లాక్ […]
నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: పలుచోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సంజామల మండలంలో రైస్ మిల్లు గోడకూలి 20 గొర్రెలు మృతి
బనగానపల్లె, మే 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల […]
ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట తప్పిన ముప్పు: అదుపుతప్పి బోల్తా పడిన వాటర్ ట్యాంకర్
నల్గొండ , మే 24 (డిగ్నిటి న్యూస్): జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన […]
సంజామలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం
సంజామల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్జా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ […]
బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం
విరిగిపడిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు కొలిమిగుండ్ల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బేలుం సింగవరం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని […]
4వ వార్డులో తాగునీటి సమస్య
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం నంద్యాల, మే 20 )డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అధికారులకు ఫోన్ చేసి సమస్యను […]
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీల హడావుడి..
వసతుల లేమితో ప్రయాణికుల ఇబ్బందులు ఈడీ పర్యటనలో రికార్డుల పరిశీలన.. కంపు కొడుతున్న మూత్రశాలలను పట్టించుకోని వైనం నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ […]
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య […]
విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 11 (డిగ్నిటీ న్యూస్): విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం […]
