యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలలో […]

ఆశాల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి

ఫిక్స్డ్ వేతనం 18000 హామీ అమలు చేయాలి: సిఐటియు ప్రజావాణిలో కలెక్టర్ కు ఆశల వినతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 11. (డిగ్నిటీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా […]

ఆటోనగర్ స్థలాల కేటాయింపుపై విచారణ జరపాలి

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): ఆటోనగర్‌ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై […]

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

నోయిదా ప్రాంతం లో అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి విద్యుత్ బస్ లను ఆర్టీసీ లకు ఇవ్వాలి. సిఐటియునల్గొండ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ మీరు గా క్లాక్ టవర్ వరకు […]

కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ

​నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన […]

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి

మిల్లర్ల దోపిడీని నివారించి,లారీల కొరతను తీర్చి రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం తెలంగాణ రైతు సంఘం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 .(డిగ్నిటీ న్యూస్) […]

ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో ధాన్యం ట్రాన్స్పోర్ట్ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి: సిపిఎం డిమాండ్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్). ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నెలకొన్నదని, రైతులను […]

ఖాకీలపై కారం చల్లి దాడి

చిత్తలూరులో గోడ వివాదం ఉద్రిక్తత.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు శాలిగౌరారం/నల్లగొండ, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రెండు వర్గాల మధ్య నెలకొన్న సామాన్య గోడ వివాదం చివరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై […]

అరాచకంపై అక్షరాయుధాల గర్జన..అనంతపురంలో మీడియా పవర్..!

నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అనంతపురంలో జర్నలిస్టుపై సాగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ పాత్రికేయ లోకం కదం తొక్కింది. గీతం జూనియర్ కళాశాల చైర్మన్ మనీషా నాయర్ సాగించిన అరాచకానికి వ్యతిరేకంగా జిల్లాలోని […]

మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఒక్కసారిగా స్టేజి […]

Translate »