సమస్యలపై అర్జీలు అందజేయాలి: ఎంపీడీవో భాగ్యలక్ష్మి

ప్రజల ముంగిటకే పరిష్కార వేదిక రుద్రవరం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ […]

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి: ఆయుష్ వైద్యాధికారి శ్రీనివాస్

రాజుపాలెం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై కనీస అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ సూచించారు. పల్నాడు […]

గాలివాన అనంతరం పారిశుధ్య పనులు అత్యవసరంగా చేపట్టాలి. మంత్రి, మేయర్ ఆదేశాలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్).నిన్న సంభవించిన గాలివాన ప్రభావంతో నల్గొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు , బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం […]

నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం

నంద్యాల, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల పట్టణంలోని నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో, కౌలు రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం విద్యుత్ శాఖ డీఈలు […]

Translate »