సర్పంచులు, అంగన్వాడీల్లో ఆందోళన హైదరాబాద్, జూన్ 5 (డిగ్నిటి న్యూస్): ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీ అమలుపై ఇప్పుడు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీ […]
Author: CHIRRABOINA RAMA RAO YADAV
రైతుకు తీవ్ర గాయాలు
వరికోయల వ్యర్థాల దహనం చేస్తుండగా ప్రమాదం నకిరేకల్, జూన్ 3 (డిగ్నిటి న్యూస్): వ్యవసాయ పొలంలో వరికోత వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు నిప్పుల చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ […]
మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
గొల్లగూడెంలో వైభవంగా యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న జాతర నకిరేకల్, జూన్ 1 (డిగ్నిటి న్యూస్):: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం […]
“ఓ లింగా.. ఓ లింగా..” అంటూ మారుమోగిన గొల్లగూడెం
డప్పు బేరీలు, బోనాలు, భక్తి నినాదాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గొల్లగూడెం జాతర శ్రీ మల్లన్న స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ నకిరేకల్, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో […]
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్రమ ఔట్సోర్సింగ్ నియామకాలపై విచారణ జరిపించాలి
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్కు ఎంజియు విద్యార్థి సంఘం నాయకుడు బిఆర్ఎస్వి యూనివర్సిటీ అధ్యక్షులు వాడపల్లి నవీన్ ఫిర్యాదు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 29. (డిగ్నిటీ న్యూస్): మహాత్మా గాంధీ […]
చార్మినార్ జోనల్ కమిషనర్కు సత్కారం
హైదరాబాద్, మే 29 (డిగ్నిటి న్యూస్): జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కన్నం సత్యనారాయణను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి […]
బస్సు ఎక్కుతూ హఠాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి..!
కొలిమిగుండ్ల, మే 28 (డిగ్నిటి న్యూస్): కొలిమిగుండ్ల బస్టాండ్ ఆవరణలో బనగానపల్లి బస్సు ఎక్కుతుండగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన దారం దేవ భూషణ్ అనే వ్యక్తి గురువారం హఠాత్తుగా కిందపడిపోయారు. స్థానికులు, ప్రయాణికులు వెంటనే […]
పాశం యాదగిరి వ్యాఖ్యలపై జనసేన నేతల తీవ్ర ఆగ్రహం
బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాచమడుగు బ్రదర్స్ డిమాండ్ నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): ఒక ప్రముఖ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై సీనియర్ […]
కల్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 27 (డిగ్నిటీ న్యూస్): కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. మాడుగుల పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ […]
బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్): బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.ప్రార్థనలకు […]
