శ్రీశైలం హుండీల్లో రూ.5.28 కోట్ల ఆదాయం

శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. గత 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల్లో 96.500 గ్రాముల బంగారం, […]

గొల్లగూడెంలో మిన్నంటనున్న మల్లికార్జునుడి జాతర సంబరాలు

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామం భక్తి సాగరంలో మునిగిపోనుంది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామస్థులు సర్వం […]

సంజామలలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ దేవర ఉత్సవాలు

ఏళ్ల తరబడి తర్వాత నిర్వహణ.. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం – బోనాలు, బలిధానాలతో పెద్దమ్మ దేవర ఉత్సవాలు సంజామల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రం సంజామలలో పెద్దమ్మ దేవర ఉత్సవాలు […]

అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయల విరాళం

శ్రీశైలం, మే 13 (డిగ్నిటి న్యూస్): హైదరాబాద్‌కు చెందిన శ్రీ సత్యగాని నాగుబండి అన్నప్రసాద వితరణ పథకానికి తమ ఉదారతను చాటుకున్నారు. బుధవారంనాడు ఆయన రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) భారీ విరాళాన్ని […]

సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం

సంజామల, మే 12 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన సంజామలలో మంగళవారం పెద్దమ్మ దేవర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ శాస్త్రీయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చి […]

జనసేన రాచమడుగు సోదరుల ఆధ్యాత్మిక ముందడుగు

భక్తిశ్రద్ధలతో రామకోటి పుస్తకాల పంపిణీ నంద్యాల, మే 12 (డిగ్నిటి న్యూస్): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీరామ నామ స్మరణ మహిమను చాటిచెప్పేలా వీసీ కాలనీలోని […]

శ్రీశైలం సేవలన్నీ ఆన్‌లైన్లోనే.. ‘మనమిత్ర’తో సులభతరం

శ్రీశైలం, మే 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం, వసతి, ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్లనే ఆశ్రయించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]

ఎస్.కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు

పాణ్యం, మే 10: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో […]

​ రేపు శ్రీశైల దేవస్థానం ఆస్పత్రిలో సాధారణ ఓపీ సేవలే…

​శ్రీశైలం, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): శ్రీశైల దేవస్థానం వైద్యశాలలో సోమవారం (మే 4న) కేవలం సాధారణ ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]

Translate »