సిద్ధాంతం కోసం పోరు.. పదవి కోసం నిరీక్షణ!

ఆళ్లగడ్డ, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య రాజకీయ ప్రస్థానం ఒక సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటంగా సాగుతోంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి, ఉన్నతమైన […]

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం. ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) […]

నకిరేకల్‌లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ […]

తమిళనాట తండ్రీకొడుకులపై ఎందుకింత వ్యతిరేకత..

తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, […]

సినీ ప్రపంచం నుంచి రాజకీయ రంగం వరకూ… విజయ్ ప్రయాణం సంచలనం!

చెన్నై, మే 04 (డిగ్నిటి న్యూస్): 1974 జూన్ 22న జన్మించిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (విజయ్) చిన్ననాటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు […]

సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు

హైదరాబాద్‌, మే (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా […]

అదరగొట్టావు తంబి…

టీవీకే అధినేత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో తన రోల్ మోడళ్లలో ఎం. జి. రామచంద్రన్, జె. జయలలిత, ఎం. కరుణానిధి వంటివారు […]

మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఒక్కసారిగా స్టేజి […]

నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్‌కు బాబుల్లా గుడ్‌బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం

నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక […]

Translate »