ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ […]
Tag: Nalgonda
గాలివాన అనంతరం పారిశుధ్య పనులు అత్యవసరంగా చేపట్టాలి. మంత్రి, మేయర్ ఆదేశాలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్).నిన్న సంభవించిన గాలివాన ప్రభావంతో నల్గొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు , బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం […]
ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో ధాన్యం ట్రాన్స్పోర్ట్ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి: సిపిఎం డిమాండ్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్). ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నెలకొన్నదని, రైతులను […]
పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలకుంట్ల నాగరత్నం రాజు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 4. (డిగ్నిటీ న్యూస్).ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ గొల్లగూడ పి ఎ సి ఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వ ఆదేశాల […]
నల్గొండలో విషాదం: సాగునీటి శాఖ ఈఈ ఆత్మహత్య
నల్గొండ, మే 04 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నల్గొండ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) డివిజన్ -6 గంధ వారి గూడెం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ చంద్ర యాదవ్ ఆకస్మిక మరణం […]
ఖాకీలపై కారం చల్లి దాడి
చిత్తలూరులో గోడ వివాదం ఉద్రిక్తత.. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు శాలిగౌరారం/నల్లగొండ, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రెండు వర్గాల మధ్య నెలకొన్న సామాన్య గోడ వివాదం చివరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై […]
మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా!
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఒక్కసారిగా స్టేజి […]
నల్లగొండ జిల్లా బ్రేకింగ్: మిర్యాలగూడలో గోవా క్యాసినో కల్చర్ తీసుకువచ్చిన ఓ ప్రతినిధి.! ఎండలో కూడా ACలో పేకాట పార్టీలు!
మిర్యాలగూడలో కొత్త డ్రామా మొదలైంది. గోవా వెళ్లాల్సిన పనిలేదు.!క్యాసినో స్టైల్ పేకాట ఇక ఇక్కడే అంటూ BRS యువ కౌన్సిలర్ సీక్రెట్ స్కీమ్ పెట్టేశాడట…జిల్లాలో ఎండలు బాగా దంచి పడుతుంటే.. లోపల AC రూముల్లో […]
రైతన్నల గోస పట్టదా..?నకిరేకల్ ధాన్యం కేంద్రాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, మే 3 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఆదివారం నకిరేకల్ పట్టణం మూసీ […]
