జనగణన పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రచార రథం

జనగణన సందర్భంగా పూర్తి సమాచారం ఇచ్చి సహకరించండి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 9 (డిగ్నిటీ న్యూస్): జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన […]

యాసంగి ధాన్యం కొనుగోళ్ళడం వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని […]

నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు. నల్గొండలోని […]

నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): కేతేపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో H 38 F […]

ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో యాకూబ్ నాయక్

నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం […]

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, […]

కోదాడలో ఘోరం: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

కోదాడ, మే 7 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా […]

జల్సాల కోసం దొంగతనాలు: ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు

మిర్యాలగూడ, మే 5 (డిగ్నిటి న్యూస్): విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వీరు, పాఠశాల […]

ధాన్యం అన్లోడింగ్‌ వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

చిట్యాల, మే 5 (డిగ్నిటి న్యూస్): రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా […]

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం. ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) […]

Translate »