సమస్యలపై అర్జీలు అందజేయాలి: ఎంపీడీవో భాగ్యలక్ష్మి

ప్రజల ముంగిటకే పరిష్కార వేదిక రుద్రవరం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ […]

చుక్కల భూమి క్రమబద్ధీకరణకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

ఏసీబీ వలలో బనగానపల్లె తహశీల్దార్‌, సర్వేయర్‌ బనగానపల్లె, మే 5 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్న […]

సినీ ప్రపంచం నుంచి రాజకీయ రంగం వరకూ… విజయ్ ప్రయాణం సంచలనం!

చెన్నై, మే 04 (డిగ్నిటి న్యూస్): 1974 జూన్ 22న జన్మించిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (విజయ్) చిన్ననాటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు […]

సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు

హైదరాబాద్‌, మే (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా […]

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి: ఆయుష్ వైద్యాధికారి శ్రీనివాస్

రాజుపాలెం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై కనీస అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ సూచించారు. పల్నాడు […]

గాలివాన అనంతరం పారిశుధ్య పనులు అత్యవసరంగా చేపట్టాలి. మంత్రి, మేయర్ ఆదేశాలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్).నిన్న సంభవించిన గాలివాన ప్రభావంతో నల్గొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు , బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం […]

ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో ధాన్యం ట్రాన్స్పోర్ట్ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలి: సిపిఎం డిమాండ్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్). ఎన్ డి సి ఎం ఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తంగా నెలకొన్నదని, రైతులను […]

పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలకుంట్ల నాగరత్నం రాజు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 4. (డిగ్నిటీ న్యూస్).ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ గొల్లగూడ పి ఎ సి ఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వ ఆదేశాల […]

నల్గొండలో విషాదం: సాగునీటి శాఖ ఈఈ ఆత్మహత్య

నల్గొండ, మే 04 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నల్గొండ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) డివిజన్ -6 గంధ వారి గూడెం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ చంద్ర యాదవ్ ఆకస్మిక మరణం […]

Translate »