ఆళ్లగడ్డ, మే 7 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లతీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన […]
Author: CHIRRABOINA RAMA RAO YADAV
కోటనెమలిపురిలో ‘ఆరోగ్య దర్శని’ ప్రారంభం
రాజుపాలెం, మే 07 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటనెమలిపురిలో ‘స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని – న్యూట్రి గార్డెన్’ కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ప్రతి ఇంట్లో […]
పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పండ్ల మార్కెట్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ కావడంతో, పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు […]
కోదాడలో ఘోరం: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
కోదాడ, మే 7 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా […]
అక్రమంగా ప్రవేశించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
బనగానపల్లి మే 6 (డిగ్నిటి న్యూస్):వైద్య చికిత్స లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 9 నెలల పాప మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు బనగానపల్లె టౌన్ లో సురేఖ ఆసుపత్రి లోకి అక్రమంగా ప్రవేశించి, […]
నంద్యాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న గుంతకల్లు_ మార్కాపురం రైలు ఏర్పాటు ప్రారంభంకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు […]
పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్
పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్ నంద్యాల, మే 6 (డిగ్నిటి న్యూస్): నిత్యం ప్రజా సమస్యలపై కలం పట్టి పోరాడే జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా […]
నంద్యాలలో కారు – బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
నంద్యాల పట్టణంలోని నవమాన్ ఆర్చ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోడాన్స్ పక్కల సందు నుండి అతివేగంగా దూసుకొచ్చిన కారు […]
జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఆర్టీఐ కింద పొందలేరు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!!!
సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సమాజానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం […]
తమిళనాట తండ్రీకొడుకులపై ఎందుకింత వ్యతిరేకత..
తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, […]
