నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు. నల్గొండలోని […]

నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): కేతేపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో H 38 F […]

బుడగజంగాల సంక్షేమానికి సీఎం పెద్దపీట: తాటికొండ బుగ్గ రాముడు హర్షం

నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల బేడ బుడగ జంగాల రాష్ట్ర […]

ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో యాకూబ్ నాయక్

నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం […]

సిద్ధాంతం కోసం పోరు.. పదవి కోసం నిరీక్షణ!

ఆళ్లగడ్డ, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య రాజకీయ ప్రస్థానం ఒక సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటంగా సాగుతోంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి, ఉన్నతమైన […]

రికవరీ చేసిన 75 సెల్ ఫోన్ల అందజేత

భువనగిరి, మే 8 (డిగ్నిటి న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 75 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా […]

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, […]

కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ

​నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన […]

నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య

ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) […]

నంద్యాలలో పేదల కోసం మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన గోళ్ళ రాజేష్

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న గోళ్ల రాజేష్ మరో అడుగు ముందుకు వేశారు. పట్టణంలో గత ఏడాది […]

Translate »