జొన్న రైతులకు వైకాపా యువజన విభాగం అన్నదానం

నంద్యాల, మే 21 (డిగ్నిటి న్యూస్): గత మూడు రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా […]

నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీల హడావుడి..

వసతుల లేమితో ప్రయాణికుల ఇబ్బందులు ​ ఈడీ పర్యటనలో రికార్డుల పరిశీలన.. కంపు కొడుతున్న మూత్రశాలలను పట్టించుకోని వైనం ​నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ […]

దళితులపై జగన్‌ పాలనలో దాడులు పెరిగాయి: టిడిపి

​నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎండీ […]

అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయల విరాళం

శ్రీశైలం, మే 13 (డిగ్నిటి న్యూస్): హైదరాబాద్‌కు చెందిన శ్రీ సత్యగాని నాగుబండి అన్నప్రసాద వితరణ పథకానికి తమ ఉదారతను చాటుకున్నారు. బుధవారంనాడు ఆయన రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) భారీ విరాళాన్ని […]

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి

ఎన్టీఏను రద్దు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ హైద్రాబాద్/అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పీడీఎస్యూ […]

ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు

ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ […]

పదో తరగతి టాపర్‌కు ఎంపీ శబరి సన్మానం

ముచ్చుమర్రి (పగిడ్యాల), మే 10 (డిగ్నిటి న్యూస్): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన విద్యార్థి షేక్ ముర్తుజావలిని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి […]

మార్కెట్ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: నాగేంద్రప్ప

కర్నూలు, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ యార్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు […]

నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్‌కు బాబుల్లా గుడ్‌బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం

నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక […]

Translate »