సంజామల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్జా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ […]
Tag: నంద్యాల
ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి
బనగానపల్లెలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ బనగానపల్లె, మే 20: ఆన్లైన్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మందుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె పట్టణంలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో […]
గోవిందపల్లి మెట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామరాజనపల్లె రోడ్డువైపు వెళ్తున్న పెద్దసిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ను […]
ఆకుమల్లలో 15 నుంచి క్రికెట్ పోటీలు
కోయిలకుంట్ల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ నెల 15 నుంచి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైకాపా నాయకులు […]
బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు
వెంగళరెడ్డిపేటలో ఘనంగా ఎద్దుల పోటీలు.. క్రీడాకారులకు శుభాకాంక్షలు బండిఆత్మకూరు, మే 13 (డిగ్నిటి న్యూస్): గ్రామీణ క్రీడలు పౌరుషానికి, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నాయకులు, నంద్యాల 38వ వార్డు ఇంచార్జి తాటికొండ […]
సంజామలలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ దేవర ఉత్సవాలు
ఏళ్ల తరబడి తర్వాత నిర్వహణ.. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం – బోనాలు, బలిధానాలతో పెద్దమ్మ దేవర ఉత్సవాలు సంజామల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రం సంజామలలో పెద్దమ్మ దేవర ఉత్సవాలు […]
సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం
సంజామల, మే 12 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన సంజామలలో మంగళవారం పెద్దమ్మ దేవర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ శాస్త్రీయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చి […]
యాగంటి మలుపు వద్ద ప్రమాదం: వృద్ధురాలి మృతి
బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి […]
ఎస్.కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు
పాణ్యం, మే 10: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో […]
సమస్యలపై అర్జీలు అందజేయాలి: ఎంపీడీవో భాగ్యలక్ష్మి
ప్రజల ముంగిటకే పరిష్కార వేదిక రుద్రవరం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ […]
