ముచ్చుమర్రి (పగిడ్యాల), మే 10 (డిగ్నిటి న్యూస్): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన విద్యార్థి షేక్ ముర్తుజావలిని నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి […]
Category: News
జనగణనలో ఎన్యూమరేటర్లకు సహకరించాలి: కమిషనర్
కర్నూలు, మే 10 (డిగ్నిటి న్యూస్): నగర పరిధిలో చేపడుతున్న తొలి విడత ఇంటిగణనలో భాగంగా ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ […]
ప్రతిష్ఠా మహోత్సవానికి రూ. 10 వేల విరాళం
బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు బండి ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): మండలంలోని వెంగళరెడ్డి పేట గ్రామంలో ఈనెల 11న నిర్వహించనున్న గణపతి, రాములమ్మ, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా […]
నంద్యాల లో జిల్లా స్థాయి చదరంగ పోటీలు ప్రారంభం
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): స్థానిక టెక్కెలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి ఓపెన్ అండ్ ఉమెన్ చెస్ టోర్నమెంట్ను ఘనంగా […]
చండ్రాజుపాలెం తిరునాళ్లలో ఆయుష్ వైద్య శిబిరం
బెల్లంకొండ (చండ్రాజుపాలెం), మే 9 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్య శిబిరానికి భక్తుల నుంచి విశేష […]
జనగణన పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రచార రథం
జనగణన సందర్భంగా పూర్తి సమాచారం ఇచ్చి సహకరించండి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 9 (డిగ్నిటీ న్యూస్): జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన […]
యాసంగి ధాన్యం కొనుగోళ్ళడం వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని […]
నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం
నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు. నల్గొండలోని […]
బుడగజంగాల సంక్షేమానికి సీఎం పెద్దపీట: తాటికొండ బుగ్గ రాముడు హర్షం
నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల బేడ బుడగ జంగాల రాష్ట్ర […]
ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో యాకూబ్ నాయక్
నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం […]
