అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 8 (డిగ్నిటీ న్యూస్): అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఎవరు […]

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ

నల్లగొండ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): వాసవి క్లబ్ కేసి జిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ […]

మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి నివాళి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): దివంగత బ్రాహ్మణ సంఘం నాయకుడు, శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి సంతాప సభ రానా […]

గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థం ఉపయోగించాలి

ప్రాంగణాన్ని పరిశుభ్రంగా శుభ్రతతో నిర్వహించాలి ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలి ప్రజలు లూజ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి నల్లగొండ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా […]

రికవరీ చేసిన 75 సెల్ ఫోన్ల అందజేత

భువనగిరి, మే 8 (డిగ్నిటి న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 75 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా […]

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, […]

కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ

​నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన […]

నంద్యాలలో పేదల కోసం మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన గోళ్ళ రాజేష్

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న గోళ్ల రాజేష్ మరో అడుగు ముందుకు వేశారు. పట్టణంలో గత ఏడాది […]

ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

ఆళ్లగడ్డ, మే 7 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లతీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన […]

పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పండ్ల మార్కెట్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ కావడంతో, పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు […]

Translate »