చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌: బిసి రాజారెడ్డి

బనగానపల్లె, మే 19 (డిగ్నిటి న్యూస్): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమవుతుందని బనగానపల్లె మాజీ సర్పంచ్‌ బిసి రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని కరీంబాగ్‌లోని ఎంఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి […]

దళితులపై జగన్‌ పాలనలో దాడులు పెరిగాయి: టిడిపి

​నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎండీ […]

సుందరయ్య నేటి తరానికి ఎంతో ఆదర్శం

ఘనంగా 41వ వర్ధంతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 19. (డిగ్నిటీ న్యూస్). స్వాతంత్ర సమరయోధులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఎంతో […]

గోవిందపల్లి మెట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామరాజనపల్లె రోడ్డువైపు వెళ్తున్న పెద్దసిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను […]

ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ అధికారుల సమీక్ష

నంద్యాల, మే 18 (డిగ్నిటి న్యూస్): రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, విస్తరణ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం […]

నిశ్శబ్ద పోరాటం

వాస్తవ పరిస్థితి ​ పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల యజమానుల మనసుల్లో మాత్రం ఒక తెలియని అలజడి. నా షాపు ముందు నిలబడి 1997 నుండి మారుతున్న కాలాన్ని గమనిస్తున్న నాకు నా మెడికల్ […]

వ్యాపార సంస్థలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలో పలు నూతన వ్యాపార సంస్థలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ చింత విజయ-కృపాకర్ […]

గొల్లగూడెంలో మిన్నంటనున్న మల్లికార్జునుడి జాతర సంబరాలు

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామం భక్తి సాగరంలో మునిగిపోనుంది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామస్థులు సర్వం […]

కంటైనర్ లారి కిందపడి వ్యక్తి మృతి

నల్లగొండ, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ శివారులోని చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ లారీ ద్విచక్ర […]

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు నంద్యాల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని విత్తన దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని నిల్వ రిజిస్టర్లు, బిల్లు […]

Translate »