రైతుకు తీవ్ర గాయాలు

వరికోయల వ్యర్థాల దహనం చేస్తుండగా ప్రమాదం నకిరేకల్, జూన్ 3 (డిగ్నిటి న్యూస్): వ్యవసాయ పొలంలో వరికోత వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు నిప్పుల చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ […]

“ఓ లింగా.. ఓ లింగా..” అంటూ మారుమోగిన గొల్లగూడెం

డప్పు బేరీలు, బోనాలు, భక్తి నినాదాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గొల్లగూడెం జాతర శ్రీ మల్లన్న స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ నకిరేకల్, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో […]

వ్యాపార సంస్థలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలో పలు నూతన వ్యాపార సంస్థలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ చింత విజయ-కృపాకర్ […]

సోషల్‌ మీడియాలో ప్రశ్నించారని బీఆర్‌ఎస్ కార్యకర్తపై దాడి

​కేతేపల్లి: రాజకీయ కక్షలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీ తీరును ప్రశ్నించినందుకు గాను అదే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ […]

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య […]

పేద విద్యార్థుల కోసం ఉచిత ఆంగ్ల విద్య

వీవీఎం పాఠశాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటి న్యూస్): పేద విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం […]

విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 11 (డిగ్నిటీ న్యూస్): విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం […]

నకిరేకల్‌లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ […]

నోస్ట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి: ప్రజా పోరాట సమితి డిమాండ్

చిట్యాల, ఏప్రిల్ 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నెల వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదాలు జరిగిన నోస్ట్ ఫార్మా ఫ్యాక్టరీ స్థితిగతులపై స్పెషల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించి, యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా […]

Translate »