మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గొల్లగూడెంలో వైభవంగా యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న జాతర నకిరేకల్, జూన్ 1 (డిగ్నిటి న్యూస్):: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం […]

జూన్ 3న నకిరేకల్ లో నిర్వహించే టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు జర్నలిస్టులు తరలిరావాలి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.మే 28. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జూన్ 3వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని […]

నకిరేకల్ లో జరిగే జర్నలిస్టుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి

జిల్లా మహాసభలకు హాజరుకానున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సభాస్థలిని పరిశీలించిన యూనియన్ నాయకులు జిల్లా వ్యాప్తంగా తరలిరానున్న 300 మంది జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే(ఐజేయు) నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు […]

నకిరేకల్‌లో జూన్‌ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 26 (డిగ్నిటి న్యూస్): TUWJ (IJU) జిల్లా మహాసభను జూన్‌ 3న నకిరేకల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో […]

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని […]

గొల్లగూడెంలో మిన్నంటనున్న మల్లికార్జునుడి జాతర సంబరాలు

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామం భక్తి సాగరంలో మునిగిపోనుంది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామస్థులు సర్వం […]

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం. ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) […]

రైతన్నల గోస పట్టదా..?నకిరేకల్ ధాన్యం కేంద్రాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్, మే 3 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఆదివారం నకిరేకల్ పట్టణం మూసీ […]

Translate »