ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ అధికారుల సమీక్ష

నంద్యాల, మే 18 (డిగ్నిటి న్యూస్): రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, విస్తరణ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం […]

నిశ్శబ్ద పోరాటం

వాస్తవ పరిస్థితి ​ పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల యజమానుల మనసుల్లో మాత్రం ఒక తెలియని అలజడి. నా షాపు ముందు నిలబడి 1997 నుండి మారుతున్న కాలాన్ని గమనిస్తున్న నాకు నా మెడికల్ […]

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

రబీలో రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొంటాం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం- రాష్ట్ర […]

జనాభా గణనకు సహకరించాలి: మేయర్, కలెక్టర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న జనాభా గణన గృహ జాబితా నమోదు ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్ బుర్రి […]

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని […]

వ్యాపార సంస్థలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలో పలు నూతన వ్యాపార సంస్థలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ చింత విజయ-కృపాకర్ […]

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు నంద్యాల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని విత్తన దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని నిల్వ రిజిస్టర్లు, బిల్లు […]

ఆకుమల్లలో 15 నుంచి క్రికెట్‌ పోటీలు

కోయిలకుంట్ల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ నెల 15 నుంచి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైకాపా నాయకులు […]

బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు

వెంగళరెడ్డిపేటలో ఘనంగా ఎద్దుల పోటీలు.. క్రీడాకారులకు శుభాకాంక్షలు బండిఆత్మకూరు, మే 13 (డిగ్నిటి న్యూస్): గ్రామీణ క్రీడలు పౌరుషానికి, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నాయకులు, నంద్యాల 38వ వార్డు ఇంచార్జి తాటికొండ […]

పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

నల్గొండ, మే 13 (డిగ్నిటి న్యూస్): విద్యా రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు బుధవారం నల్గొండలో ఘనంగా జరిగింది. ఈ […]

Translate »