నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సుమారు 300 […]
Tag: #ap
జనగణనలో ఎన్యూమరేటర్లకు సహకరించాలి: కమిషనర్
కర్నూలు, మే 10 (డిగ్నిటి న్యూస్): నగర పరిధిలో చేపడుతున్న తొలి విడత ఇంటిగణనలో భాగంగా ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ […]
చుక్కల భూమి క్రమబద్ధీకరణకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం
ఏసీబీ వలలో బనగానపల్లె తహశీల్దార్, సర్వేయర్ బనగానపల్లె, మే 5 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్న […]
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్కు బాబుల్లా గుడ్బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక […]
రేపు శ్రీశైల దేవస్థానం ఆస్పత్రిలో సాధారణ ఓపీ సేవలే…
శ్రీశైలం, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): శ్రీశైల దేవస్థానం వైద్యశాలలో సోమవారం (మే 4న) కేవలం సాధారణ ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]
