భక్తిశ్రద్ధలతో రామకోటి పుస్తకాల పంపిణీ నంద్యాల, మే 12 (డిగ్నిటి న్యూస్): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీరామ నామ స్మరణ మహిమను చాటిచెప్పేలా వీసీ కాలనీలోని […]
Author: CHIRRABOINA RAMA RAO YADAV
వీరమల్ల వంశీకృష్ణ గౌడ్కు డాక్టరేట్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ పట్టణం గాంధీనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరమల్ల వంశీకృష్ణ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జియాలజీ విభాగంలో డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ […]
గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొబైల్ కాంటీన్
జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కు వచ్చిన ప్రజల హర్షం… ప్రశంసల వెల్లువ.. నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): గోళ్ళ రాజేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికి రెండు పుల్కాలు, కర్రీ,పప్పు, భోజనం […]
మహిళా డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఆవిష్కరణ
నల్గొండ, మే 11 (డిగ్నిటి న్యూస్): నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస రాజు […]
ఆటోనగర్ స్థలాల కేటాయింపుపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): ఆటోనగర్ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై […]
శ్రీశైలం సేవలన్నీ ఆన్లైన్లోనే.. ‘మనమిత్ర’తో సులభతరం
శ్రీశైలం, మే 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం, వసతి, ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్లనే ఆశ్రయించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]
ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు
ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ […]
వక్ఫ్ భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సుమారు 300 […]
