యాసంగి ధాన్యం కొనుగోళ్ళడం వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని […]

నిరుద్యోగ యువతకు ‘నాక్’ ఓ వరం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని నిరుద్యోగ యువత జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో రాణించాలని సీటీటీఐ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి సూచించారు. నల్గొండలోని […]

నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

నల్గొండ, మే 9 (డిగ్నిటి న్యూస్): కేతేపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో H 38 F […]

బుడగజంగాల సంక్షేమానికి సీఎం పెద్దపీట: తాటికొండ బుగ్గ రాముడు హర్షం

నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల బేడ బుడగ జంగాల రాష్ట్ర […]

ఎండల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో యాకూబ్ నాయక్

నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం […]

సిద్ధాంతం కోసం పోరు.. పదవి కోసం నిరీక్షణ!

ఆళ్లగడ్డ, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య రాజకీయ ప్రస్థానం ఒక సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటంగా సాగుతోంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి, ఉన్నతమైన […]

అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 8 (డిగ్నిటీ న్యూస్): అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఎవరు […]

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ

నల్లగొండ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): వాసవి క్లబ్ కేసి జిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ […]

మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి నివాళి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): దివంగత బ్రాహ్మణ సంఘం నాయకుడు, శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి సంతాప సభ రానా […]

గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థం ఉపయోగించాలి

ప్రాంగణాన్ని పరిశుభ్రంగా శుభ్రతతో నిర్వహించాలి ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలి ప్రజలు లూజ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి నల్లగొండ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా […]

Translate »