భువనగిరి, మే 8 (డిగ్నిటి న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 75 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా […]
జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్
నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, […]
కూరగాయల మార్కెట్లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ
నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన […]
నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య
ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు జవహర్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) […]
నంద్యాలలో పేదల కోసం మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన గోళ్ళ రాజేష్
నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న గోళ్ల రాజేష్ మరో అడుగు ముందుకు వేశారు. పట్టణంలో గత ఏడాది […]
ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
ఆళ్లగడ్డ, మే 7 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లతీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన […]
కోటనెమలిపురిలో ‘ఆరోగ్య దర్శని’ ప్రారంభం
రాజుపాలెం, మే 07 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటనెమలిపురిలో ‘స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని – న్యూట్రి గార్డెన్’ కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ప్రతి ఇంట్లో […]
పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పండ్ల మార్కెట్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ కావడంతో, పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు […]
కోదాడలో ఘోరం: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
కోదాడ, మే 7 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా […]
అక్రమంగా ప్రవేశించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
బనగానపల్లి మే 6 (డిగ్నిటి న్యూస్):వైద్య చికిత్స లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 9 నెలల పాప మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు బనగానపల్లె టౌన్ లో సురేఖ ఆసుపత్రి లోకి అక్రమంగా ప్రవేశించి, […]
