నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న గుంతకల్లు_ మార్కాపురం రైలు ఏర్పాటు ప్రారంభంకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు […]
పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్
పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్ నంద్యాల, మే 6 (డిగ్నిటి న్యూస్): నిత్యం ప్రజా సమస్యలపై కలం పట్టి పోరాడే జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా […]
నంద్యాలలో కారు – బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
నంద్యాల పట్టణంలోని నవమాన్ ఆర్చ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోడాన్స్ పక్కల సందు నుండి అతివేగంగా దూసుకొచ్చిన కారు […]
జల్సాల కోసం దొంగతనాలు: ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు
మిర్యాలగూడ, మే 5 (డిగ్నిటి న్యూస్): విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వీరు, పాఠశాల […]
ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
చిట్యాల, మే 5 (డిగ్నిటి న్యూస్): రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా […]
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం. ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) […]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి
మిల్లర్ల దోపిడీని నివారించి,లారీల కొరతను తీర్చి రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం తెలంగాణ రైతు సంఘం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 .(డిగ్నిటీ న్యూస్) […]
నకిరేకల్లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ […]
జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఆర్టీఐ కింద పొందలేరు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!!!
సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సమాజానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం […]
తమిళనాట తండ్రీకొడుకులపై ఎందుకింత వ్యతిరేకత..
తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, […]
