జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా […]
Author: Chintha Yadaiah
పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా
కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీలు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను […]
యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలలో […]
ఆశాల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి
ఫిక్స్డ్ వేతనం 18000 హామీ అమలు చేయాలి: సిఐటియు ప్రజావాణిలో కలెక్టర్ కు ఆశల వినతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 11. (డిగ్నిటీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా […]
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
నోయిదా ప్రాంతం లో అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి విద్యుత్ బస్ లను ఆర్టీసీ లకు ఇవ్వాలి. సిఐటియునల్గొండ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ మీరు గా క్లాక్ టవర్ వరకు […]
దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి
డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి అని డిసిసి అధ్యక్షులు పున్న కైలాస నేత […]
జనగణన పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రచార రథం
జనగణన సందర్భంగా పూర్తి సమాచారం ఇచ్చి సహకరించండి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 9 (డిగ్నిటీ న్యూస్): జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన […]
యాసంగి ధాన్యం కొనుగోళ్ళడం వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని […]
అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 8 (డిగ్నిటీ న్యూస్): అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఎవరు […]
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ పంపిణీ
నల్లగొండ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): వాసవి క్లబ్ కేసి జిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు పండ్లు మజ్జిగ […]
