ఇంధన ధరల పెంపుపై పాండురంగా రెడ్డి నిరసన

హైదరాబాద్, మే 19 (డిగ్నిటి న్యూస్): అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ చమురు సంస్థలు సామాన్యుడిపై భారం మోపడం సరికాదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ […]

అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయల విరాళం

శ్రీశైలం, మే 13 (డిగ్నిటి న్యూస్): హైదరాబాద్‌కు చెందిన శ్రీ సత్యగాని నాగుబండి అన్నప్రసాద వితరణ పథకానికి తమ ఉదారతను చాటుకున్నారు. బుధవారంనాడు ఆయన రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) భారీ విరాళాన్ని […]

సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు

హైదరాబాద్‌, మే (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా […]

Translate »