ఫిక్స్డ్ వేతనం 18000 హామీ అమలు చేయాలి: సిఐటియు ప్రజావాణిలో కలెక్టర్ కు ఆశల వినతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 11. (డిగ్నిటీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా […]
ఆటోనగర్ స్థలాల కేటాయింపుపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): ఆటోనగర్ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై […]
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
నోయిదా ప్రాంతం లో అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి విద్యుత్ బస్ లను ఆర్టీసీ లకు ఇవ్వాలి. సిఐటియునల్గొండ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ మీరు గా క్లాక్ టవర్ వరకు […]
శ్రీశైలం సేవలన్నీ ఆన్లైన్లోనే.. ‘మనమిత్ర’తో సులభతరం
శ్రీశైలం, మే 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం, వసతి, ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్లనే ఆశ్రయించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]
ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు
ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ […]
వక్ఫ్ భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సుమారు 300 […]
కేదారేశ్వరి అన్నదాన సత్రం గదుల పోస్టర్ ఆవిష్కరణ
నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రమధనందీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ నూతన అన్నదాన సత్రం గదుల ప్రారంభోత్సవ పోస్టర్ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ […]
పదో తరగతి టాపర్కు ఎంపీ శబరి సన్మానం
ముచ్చుమర్రి (పగిడ్యాల), మే 10 (డిగ్నిటి న్యూస్): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన విద్యార్థి షేక్ ముర్తుజావలిని నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి […]
