కర్నూలు, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ యార్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు […]
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్కు బాబుల్లా గుడ్బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక […]
రేపు శ్రీశైల దేవస్థానం ఆస్పత్రిలో సాధారణ ఓపీ సేవలే…
శ్రీశైలం, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): శ్రీశైల దేవస్థానం వైద్యశాలలో సోమవారం (మే 4న) కేవలం సాధారణ ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో […]
నోస్ట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి: ప్రజా పోరాట సమితి డిమాండ్
చిట్యాల, ఏప్రిల్ 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నెల వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదాలు జరిగిన నోస్ట్ ఫార్మా ఫ్యాక్టరీ స్థితిగతులపై స్పెషల్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించి, యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా […]
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
బనగానపల్లె, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు వదిలిన విషాద సంఘటన బనగానపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం […]
