శ్రీశైలం, మే 13 (డిగ్నిటి న్యూస్): హైదరాబాద్కు చెందిన శ్రీ సత్యగాని నాగుబండి అన్నప్రసాద వితరణ పథకానికి తమ ఉదారతను చాటుకున్నారు. బుధవారంనాడు ఆయన రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) భారీ విరాళాన్ని […]
పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
నల్గొండ, మే 13 (డిగ్నిటి న్యూస్): విద్యా రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు బుధవారం నల్గొండలో ఘనంగా జరిగింది. ఈ […]
సోషల్ మీడియాలో ప్రశ్నించారని బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి
కేతేపల్లి: రాజకీయ కక్షలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశ్నించినందుకు గాను అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ […]
నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ఎన్టీఏను రద్దు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ హైద్రాబాద్/అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పీడీఎస్యూ […]
బ్యాట్ పట్టిన నంద్యాల కలెక్టర్: విద్యార్థులతో కలిసి సందడి
నంద్యాల గుర్సాలపేటలోని కే.ఎన్.ఎం. మున్సిపల్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి రెమిడియల్ తరగతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన […]
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య […]
పేద విద్యార్థుల కోసం ఉచిత ఆంగ్ల విద్య
వీవీఎం పాఠశాల బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటి న్యూస్): పేద విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం […]
సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం
సంజామల, మే 12 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన సంజామలలో మంగళవారం పెద్దమ్మ దేవర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ శాస్త్రీయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చి […]
యాగంటి మలుపు వద్ద ప్రమాదం: వృద్ధురాలి మృతి
బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి […]
బండి భగీరథు ను వెంటనే అరెస్టు చేయాలి
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటీ న్యూస్): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు […]
