891 మంది ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ‘గ్రీన్ సిగ్నల్’ వచ్చేనా…!? ((డిగ్నిటి న్యూస్) అమరావతి/హైదరాబాద్:)తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్దం దాటినా.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఇంకా విభజన గాయాలు పచ్చిగానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మెరిట్ సాధించి, ఉద్యోగాలు సంపాదించి, తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి నడిచిన వందలాది మంది ఉద్యోగులు నేడు కుటుంబాలకు దూరమై తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పని చేస్తూ శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లేందుకు సుముఖత…
మార్కెట్ యార్డు దుకాణాల వేలం పూర్తి
– రెండో విడతలో నాలుగు దుకాణాలు దక్కించుకున్న గోళ్ళ రాజేష్ – అధికారుల తీరుపై వేలందారుల అసహనం; ఒకానొక దశలో వాగ్వివాదం – మార్కెట్ కమిటీకి రికార్డు స్థాయి ఆదాయం: చైర్మన్ గుంటుపల్లి హరిబాబు – జర్నలిస్టుల పెన్షన్కు అంగీకరించిన దాతృత్వానికి గుర్తింపు.. వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్కు ఘన సన్మానం నంద్యాల, జూన్ 20 (డిగ్నిటి న్యూస్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం దుకాణాల (షాపుల) లీజుకు సంబంధించి రెండో విడత బహిరంగ వేలం పాటలను…
చిన్నసురారంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు డిగ్నిటి న్యూస్, నల్గొండ నియోజకవర్గం- జూన్ 19): నల్గొండ మండలం చిన్నసురారం గ్రామంలో లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షుడు కె.వి.ఆర్. సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు….
నాటుసారా రహిత సమాజమే లక్ష్యం: ‘నవోదయం 2.O’ అవగాహన సదస్సు
బండి ఆత్మకూరు, జూన్ 19 (డిగ్నిటి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవోదయం 2.O’ కార్యక్రమంలో భాగంగా బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డికుంట గ్రామంలో నాటుసారా తయారీ, అమ్మకాల నివారణపై శుక్రవారం ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు, జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాదు రవికుమార్ సూచనలతో ఈ సదస్సు జరిగింది.ఈ సదస్సులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని, నాటుసారా…
వెబ్ సైజ్ ఉంది కదా… !మళ్లీ సమాచార హక్కు చట్టం ఎందుకు….?
డిగ్నిటి న్యూస్, జూన్ 20: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే, ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాలి. ఈ లక్ష్యంతోనే 2005లో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం భారత పౌరుడికి ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని కోరే చట్టబద్ధమైన హక్కును కల్పించింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత పెంచడం, జవాబుదారీతనం తీసుకురావడం, అవినీతిని తగ్గించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.అయితే, చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తవుతున్నా, ఇప్పటికీ అనేక ప్రభుత్వ…
19.06.2026 AP E – Paper
[dflip id=”1361″][/dflip]
19.06.2026 Telangana E – Paper
[dflip id=”1355″][/dflip]
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య
జి.చెన్నారంలో వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నల్లగొండ నియోజకవర్గం, జూన్ 18 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ మండలం జి.చెన్నారం గ్రామంలో పగిళ్ల జానయ్య-అలివేలు దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై, నూతన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర…
18.06.2026 (Telangana) Pdf
[dflip id=”1343″][/dflip]
18.06.2026 (AP).Pdf
[dflip id=”1336″][/dflip]









