జలదుర్గం, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. […]
4వ వార్డులో తాగునీటి సమస్య
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం నంద్యాల, మే 20 )డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అధికారులకు ఫోన్ చేసి సమస్యను […]
విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల మండలంలో విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్స్, అనుమతి పత్రాలు పరిశీలించారు. […]
మహిళల భద్రతకు శక్తి యాప్ వినియోగించాలి: ఎస్పీ సునీల్ షొరాణ్
నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. పాణ్యం మండలంలోని RGM ఇంజనీరింగ్ కళాశాలలో […]
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్):రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన గద్వాల విజయలక్ష్మి బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం […]
స్వయం ఉపాధితో ఎస్సీ కుటుంబాల అభివృద్ధి లక్ష్యం
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ […]
ధాన్యం కొనుగోలు కేంద్రాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల […]
బెస్ట్ అవైలబుల్ స్కీంలో దళిత విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించాలి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): బెస్ట్ అవైలబుల్ స్కీం కింద దళిత విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో మరిన్ని సీట్లు కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం […]
పాణ్యం చెంచు కాలనీలో 11 మంది బైండోవర్
పాణ్యం, మే 20 (డిగ్నిటి న్యూస్): పాణ్యం చెంచు కాలనీలో గతంలో నాటుసారా కేసుల్లో పట్టుబడిన 11 మంది పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి […]
మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలను కే పి జి హెచ్ ఎస్ బొట్టుగూడ లాగా అభివృద్ధి చేయాలి
తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ […]
