[dflip id=”1323″][/dflip]
పాఠశాలలో తోరణాలు కడుతూ విద్యార్థికి విద్యుత్ ఘాతం
– విషమంగా పరిస్థితి కొండమల్లేపల్లి, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఎనిమిదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (13) చేత తోరణాలు కట్టించగా, విద్యుత్ ఘాతానికి గురై బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థి కరెంటు షాక్ తగిలి కింద పడటంతో తలకు తీవ్ర…
రజకుల భూమిలో అక్రమ తవ్వకాలు
– తక్షణ చర్యలు తీసుకోవాలని తహశీల్దార్కు ఫిర్యాదు కోవెలకుంట్ల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): కోవెలకుంట్ల పట్టణంలోని రజక ఐక్య సేవాసమితి కో-ఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై రజక సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వేళల్లో కొందరు అక్రమార్కులు రజక భూమిలోని మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి…
ముప్పై ఏళ్లుగా భూమి కోసం పోరాటం
– నకిరేకల్ రెవెన్యూ నిర్లక్ష్యంతో వృద్ధురాలి గోస – ఆర్డీవోను ఆశ్రయించిన వృద్ధురాలు నల్గొండ, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని, పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలు నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గొల్లగూడెం గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు చిర్రబోయిన రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన రమణమ్మ సోమవారం నల్గొండ…
వైయస్సార్ నగర్ లో గల టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి
‘స్పందన’లో డిఆర్ఓకు కాలనీ మహిళల వినతి నంద్యాల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణ పరిధిలోని వైయస్సార్ నగర్ లో గల టైలర్స్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు అధికారులను ఆశ్రయించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) రాము నాయక్ కు తమ సమస్యలతో…
పులిమద్ది బ్రిడ్జిని పునర్నిర్మించాలి
‘స్పందన’లో రాచమడుగు బ్రదర్స్ వినతి నంద్యాల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరి, తీవ్రంగా దెబ్బతిన్న పులిమద్ది బ్రిడ్జిని తక్షణమే పునర్నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో వారు జనసేన నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాచమడుగు చందు, సుందర్ లు మాట్లాడుతూ.. పులిమద్ది గ్రామానికి…
Dignity News E Paper 15.06.2026
[dflip id=”1272″][/dflip]
Dignity News E-paper | 15 June 2026 | Latest News
[3d-flip-book id=”1263″ ][/3d-flip-book]
Dignity News E-paper | 15 June 2026 | Latest News
[3d-flip-book id=”5208″]
చెరువుగట్టులో పోటెత్తిన భక్తజనం
శివనామ స్మరణతో మారుమోగిన జడల రామలింగేశ్వర స్వామి ఆలయం నల్లగొండ, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకుంటే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో…









