నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 27 (డిగ్నిటీ న్యూస్): కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. మాడుగుల పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ […]
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 27 ( డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానత […]
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, తుఫాన్ ఢీ
శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం – దోర్నాల ప్రధాన ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకకు చెందిన ప్రైవేటు తుఫాన్ వాహనం దోర్నాల వైపు వస్తుండగా, ఆదోని […]
బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్): బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.ప్రార్థనలకు […]
గడుపూటి నారాయణస్వామికి ఘన సన్మానం
దివ్యాంగుల సంక్షేమానికి గుర్తింపుగా పదవి మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో కేక్ కటింగ్ కూటమి ప్రభుత్వానికి ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ కృతజ్ఞతలు నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా, నంద్యాల […]
నకిరేకల్ లో జరిగే జర్నలిస్టుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి
జిల్లా మహాసభలకు హాజరుకానున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సభాస్థలిని పరిశీలించిన యూనియన్ నాయకులు జిల్లా వ్యాప్తంగా తరలిరానున్న 300 మంది జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే(ఐజేయు) నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు […]
విద్యుత్ నగర్ కాలనీలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
పరిష్కారమైన లోవోల్టేజ్ సమస్య కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ […]
నల్లగొండ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 27 .(డిగ్నిటీ న్యూస్). నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండా […]
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు..
చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, మే 26 (డిగ్నిటి న్యూస్): మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాల పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పని చేశారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం […]
ఈసారి గోవధ వద్దు.. సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం
నల్గొండ, మే 26 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగను శాంతి, సోదరభావ వాతావరణంలో నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా భావించే బక్రీద్ను పరస్పర […]
