పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదుల స్వీకరణ.. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీ…
విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 11 (డిగ్నిటీ న్యూస్): విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవం సందర్భంగాసోమవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల…
నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించుకోవాలని అన్నారు. “జల్ సంచయ్ జన బాగిదారి” కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని సోమవారం అయన…
పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా
కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీలు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలలో ప్రాతిపదికన కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు.సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లా మంత్రులు రబీ సీజన్ ధాన్య సేకరణ పై…
ఆశాల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి
ఫిక్స్డ్ వేతనం 18000 హామీ అమలు చేయాలి: సిఐటియు ప్రజావాణిలో కలెక్టర్ కు ఆశల వినతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 11. (డిగ్నిటీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ ఆశా…
ఆటోనగర్ స్థలాల కేటాయింపుపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): ఆటోనగర్ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అర్హులైన వారిని కాదని నిబంధనలకు విరుద్ధంగా తమ అనుచరులకు, అనర్హులకు స్థలాలను కట్టబెట్టారని మండిపడ్డారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా…
Dignity News PDF 11.05.2026
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
నోయిదా ప్రాంతం లో అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి విద్యుత్ బస్ లను ఆర్టీసీ లకు ఇవ్వాలి. సిఐటియునల్గొండ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ మీరు గా క్లాక్ టవర్ వరకు కార్మికుల ప్రదర్శన నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): నూతనంగా అమలు లోకి తీసుకు వచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేయాలనీ టి ఎస్ ఆర్ టి సి ఎస్ డబ్ల్యూ ఎఫ్. ఆధ్వర్యంలో నల్గొండలో…
