నల్లగొండ బ్రేకింగ్:
ఎన్నో సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న తిమింగళం వలలో పడినట్టు సమాచారం…
కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు…
నిన్న హైదరాబాద్ వక్ఫ్ బోర్డ్ అధికారులు ఘాటు రోడ్డు సర్వే వచ్చినట్టు సమాచారం…
వచ్చిన అధికారులకు బెదిరించే ప్రయత్నాలు కూడా జరిగినట్టు ప్రచారం…
ఈ విషయంపై వక్ఫ్ బోర్డు సీఈవో సీరియస్ తీసుకున్నట్టు సమాచారం…
ఒకేసారి నల్లగొండ వక్ఫ్ బోర్డు కార్యాలయం పై ఆకస్మిక దాడి చేసిన ఏసీబీ అధికారులు…
వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
